15-12-2025

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శాఖ, తలసేమియా సెంటర్ నందు తేదీ 15-12-2025 న తలసేమియా పిల్లల కొరకు శ్రీ భగవాన్ మహావీర్ ఛారిటబుల్ ట్రస్ట్ ప్రెసిడెంట్ ఐన శ్రీ జె.పి జైన్ మరియు జైన్ అసోసియేషన్ సభ్యులు శ్రీ ధర్మేంద్ర జైన్, కమలేష్ జైన్ వారి 20 బెడ్స్ ను విరాళంగా అందచేశారు. ఈ సందర్భంగా శ్రీ జె.పి జైన్ గారు [...]

Read More